
“మనమందరం కలిసి ఈ క్షేత్రాన్ని నిర్మించాము.
దీని శిల్పకళను, ఆలయ విగ్రహ మండపాలను, బలిపీఠాలను, గోపురాలను, మూర్తులను చూసినప్పుడు—
ఎంతో పురాతనమైన ఒక ఆలయం భూమి లోపల నుంచి త్రవ్వి వెలికి తీసినట్లుగా అనిపిస్తోంది..”
దీని శిల్పకళను, ఆలయ విగ్రహ మండపాలను, బలిపీఠాలను, గోపురాలను, మూర్తులను చూసినప్పుడు—
ఎంతో పురాతనమైన ఒక ఆలయం భూమి లోపల నుంచి త్రవ్వి వెలికి తీసినట్లుగా అనిపిస్తోంది..”
రాబోయే కార్యక్రమాలు



మైసూరు అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఒక అరుదైన యోగి – ప్రాచీనమైన మార్గాన్ని నూతన రూపంలో సాక్షాత్కరింపజేసి, యోగ సాధన ద్వారా ఎందరో భక్తులు మనశ్శాంతిని పొందేలా దిశానిర్దేశం చేస్తున్నారు.
ప్రాచీన వేద సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ, మనందరినీ నడిపిస్తున్న దైవ సమాన మార్గదర్శకులు వారు. మానవాళి ఉన్నతి పట్ల పరమ పూజ్య శ్రీ స్వామీజీకి ఉన్న విశ్వజనీన దృక్పథం మరియు అపారమైన కరుణ, మానవ జీవితాన్ని సుసంపన్నం చేసే ఎన్నో కార్యక్రమాలు, ప్రాజెక్టులు మరియు సేవా కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ పీఠానికి ప్రేరణనిచ్చాయి.